హైదరాబాద్ మా రాజధాని, విభజిస్తే...: రాయపాటి

మంత్రుల్లో అవినీతి పరులు ఎవరో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాయపాటి సాంబశివ రావు ఇది వరకు చెప్పిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సిగ్తో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అలాగే రాయలసీమను విభజించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను సోమవారం కలుసుకుని తెలంగాణపై నివేదిక ఇచ్చామని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి జెఎసి నేత పిడమర్తి రవి అన్నారు. ఈనెల 12వ తేదీ లోపు ప్రత్యేక తెలంగాణపై ప్రకటన రావాలని, లేకుంటే పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటమి తప్పదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ప్రకటన చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కు బ్రహ్మరథం పడతామని రవి చెప్పారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications