సమైక్య జెఏసి డెడ్లైన్: పురంధేశ్వరి, టిఎస్సార్కి సారె

రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు రాజకీయ నాయకులు ఏకతాటి పైకి రావాలని, రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఈ నెల 12వ తేదిలోగా నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. లేదంటే తాము ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు.
రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు విశాఖ సమైక్యాంధ్ర జెఏసి మంగళవారం కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డికి చీర - సారెను పంపించారు. వారు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎప్పుడు ప్రకటన చేయలేదని అందుకే సారె పంపిస్తున్నట్లు చెప్పారు.
దిగ్విజయ్ను కలిసిన ఎంపీలు
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్లు మంగళవారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications