మంత్రి పార్థసారథిపై స్పీకర్కు జగన్ పార్టీ నేత ఫిర్యాదు

సుప్రీం తాజా తీర్పు ప్రకారం పార్థసారథి అనర్హుడని ఆయన అన్నారు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని తాను స్పీకర్ను కోరినట్లు చెప్పారు. హైకోర్టు తీర్పు మేరకు పార్థసారథి లక్షన్నర రూపాయల జరిమానా కట్టారని, ఆర్టికల్ 80ఈ ప్రజాప్రాతినిత్య చట్టం ప్రకారం ఆయన సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు.
ఈ విషయమై తాను స్పీకర్కు ఫిర్యాదు చేస్తే న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పారన్నారు. పార్థసారథి పైన అనర్హత వేటు వేయకుంటే తాను హైకోర్టుకు వెళ్తానన్నారు. పార్థసారథి దోషి అని న్యాయస్థానం తేల్చిందని, కాబట్టి ఆయన అనర్హుడని అడుసుమిల్లి చెప్పారు.
ప్రత్యర్థులపై దాడులు: భూమన
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఆరోపించారు. సంతలో ఎద్దులను పెట్టి బేరం చేసినట్లుగా సర్పంచులను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications