రైలులో యువతిని వీడియో తీసిన ఇద్దరు జవాన్లు అరెస్ట్

ఆమె విదిష నుండి భోపాల్కు వెళ్లేందుకు శనివారం రాత్రి రైలు ఎక్కింది. ఎస్ 10 బోగీలో ఉన్న ఓ యువతిని అదే బోగీలో ఉన్న ఇద్దరు సిఆర్పీఎఫ్ జవాన్లు సెల్ ఫోనులో వీడియో తీశారు. అది గమనించిన ఆ యువతి వారిని అడ్డుకుంది. వారు వీడియో తీసిన సెల్ ఫోనును తీసుకునే ప్రయత్నం చేసింది.
వారు ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ధర్మేంద్ర కుమార్, దినేష్ కుమార్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరు బెయిల్ పైన విడుదలయ్యారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications