వాళ్లే చేయించారు: ఎమ్మెల్యే సోదరుడి హత్యలో మలుపు

నామినేషన్ ఉపసంహరించుకోకుంటే చంపేస్తానని తన భర్తను బెదిరించాడన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందన్నారు. తన సోదరుడి హత్యకు కారకుడైన నిందితులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని హత్యకు గురైన జగన్మోహన్ సోదరి శ్రీదేవి డిమాండ్ చేశారు.
కాగా బుధవారం సాయంత్రం దేవరకద్రలో జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ వాహనంలో వచ్చిన దుండగులు పాత బస్టాండు సమీపంలో ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎమ్మెల్యే సతీమణి, ఎమ్మెల్యే సతీమణి ఇద్దరు తమ స్వగ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చునని నిన్నటి నుండే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాదులో జగన్మోహన్కు వ్యాపారాలున్నందున ఆ కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications