ఉల్లంఘన: వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అరెస్టు

తుని వద్ద కాల్పుల కలకలం
తూర్పు గోదావరి జిల్లా తుని జాతీయ రహదారి పైన ఉడిపి హోటల్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. నలుగురు దొంగలను పట్టుకునే ప్రయత్నంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
కూకట్పల్లి వద్ద కూలిన వృక్షం
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదులోని కెపిహెచ్బి వద్ద భారీ వృక్షం నేల కూలింది. ఐదు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపడిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
ముఖ్యమంత్రి సమీక్ష
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం 108 సిబ్బంది సమ్మె పైన సమీక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. 108 సేవలకు అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతుండటంతో వాటి పైన సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications