ఉల్లంఘన: వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అరెస్టు

తుని వద్ద కాల్పుల కలకలం
తూర్పు గోదావరి జిల్లా తుని జాతీయ రహదారి పైన ఉడిపి హోటల్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. నలుగురు దొంగలను పట్టుకునే ప్రయత్నంలోనే పోలీసులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
కూకట్పల్లి వద్ద కూలిన వృక్షం
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాదులోని కెపిహెచ్బి వద్ద భారీ వృక్షం నేల కూలింది. ఐదు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపడిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
ముఖ్యమంత్రి సమీక్ష
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం 108 సిబ్బంది సమ్మె పైన సమీక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. 108 సేవలకు అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతుండటంతో వాటి పైన సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications