రాజీనామా ఆఖరి అస్త్రం, టి తీర్మానం ఓడించాకే..: వట్టి

పార్లమెంటులో చర్చను వ్యతిరేకించేందుకే వారు రాజీనామాలు చేయడం లేదన్నారు. పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని వట్టి కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టినా ఇతర ప్రాంతాల, రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తారన్నారు.
మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి ఎప్పుడైనా విలువ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లు పెడితే ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్వాది, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె తదితర పార్టీలు విభజనను వ్యతిరేకిస్తాయన్నారు.
మంత్రి పదవులకు రాజీనామా చేస్తే లాభముండదన్నారు. అందరు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే దృఢ నమ్మకం తమకుందన్నారు. రాజీనామాలు ఆఖరుగా ప్రయోగించాల్సిన అస్త్రమన్నారు. మంత్రులు కూడా రాజీనామా చేయడం లేదన్నారు. అయితే ఎపిఎన్జీవోలు రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో.. అసెంబ్లీలో బిల్లు ఓడించాక రాజీనామా చేస్తానని వారికి చెప్పారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications