రాజీనామా ఆఖరి అస్త్రం, టి తీర్మానం ఓడించాకే..: వట్టి

పార్లమెంటులో చర్చను వ్యతిరేకించేందుకే వారు రాజీనామాలు చేయడం లేదన్నారు. పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని వట్టి కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టినా ఇతర ప్రాంతాల, రాష్ట్రాల నేతలు వ్యతిరేకిస్తారన్నారు.
మెజార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి ఎప్పుడైనా విలువ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లు పెడితే ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్వాది, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె తదితర పార్టీలు విభజనను వ్యతిరేకిస్తాయన్నారు.
మంత్రి పదవులకు రాజీనామా చేస్తే లాభముండదన్నారు. అందరు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే దృఢ నమ్మకం తమకుందన్నారు. రాజీనామాలు ఆఖరుగా ప్రయోగించాల్సిన అస్త్రమన్నారు. మంత్రులు కూడా రాజీనామా చేయడం లేదన్నారు. అయితే ఎపిఎన్జీవోలు రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో.. అసెంబ్లీలో బిల్లు ఓడించాక రాజీనామా చేస్తానని వారికి చెప్పారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications