సోదరుడి హత్య: లొంగిపోయిన టిడిపి ఎమ్మెల్యే శేఖర్

దేవరకద్రలో జగన్మోహన్ కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపారు. ఎర్ర శేఖర్, జగన్మోహన్లు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామంలో తమ భార్యలను సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలిపారు. ఎన్నికలలో ఎమ్మెల్యే శేఖర్ భార్య విజయం సాధించారు.
కాగా, జగన్మోహన్ హత్య కేసులో ఎర్ర శేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన ఈ రోజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. హత్య అనంతరం శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం శేఖర్ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతను ఈ రోజు లొంగిపోయారు.
చెన్నమనేని రివ్యూ పిటిషన్ కొట్టివేత
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు సోమవారం మరోసారి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications