సమస్యలపై స్పందించరా?: నారాయణమూర్తి(పిక్చర్స్)
విశాఖపట్నం: వేతన ఒప్పందం అమలు కోసం ఆందోళన చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. అక్కయ్యపాలెంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద కార్మికులు 14 రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడం దారణమని ఆయన అన్నారు.

ఆర్ నారాయణమూర్తి
వేతన ఒప్పందం అమలు కోసం ఆందోళన చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు.

ఆర్ నారాయణమూర్తి
అక్కయ్యపాలెంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద కార్మికులు 14 రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు.

ఆర్ నారాయణమూర్తి
ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆర్ నారాయణమూర్తి
కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడం దారణమని ఆయన అన్నారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్కు బాగా ఇష్టమైన మహేష్బాబు సినిమా -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications