సమస్యలపై స్పందించరా?: నారాయణమూర్తి(పిక్చర్స్)
విశాఖపట్నం: వేతన ఒప్పందం అమలు కోసం ఆందోళన చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. అక్కయ్యపాలెంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద కార్మికులు 14 రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు.
ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడం దారణమని ఆయన అన్నారు.

ఆర్ నారాయణమూర్తి
వేతన ఒప్పందం అమలు కోసం ఆందోళన చేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు.

ఆర్ నారాయణమూర్తి
అక్కయ్యపాలెంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద కార్మికులు 14 రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు.

ఆర్ నారాయణమూర్తి
ఈ సందర్భంగా వారు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆర్ నారాయణమూర్తి
కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో స్పందించకపోవడం దారణమని ఆయన అన్నారు.
-
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న హీరో -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications