కారు పార్క్ చేస్తుండగా సినీ నటి శ్రీలక్ష్మి చైన్ లాక్కెళ్లారు

డబ్బుల కోసం తల్లిని చంపేశాడు
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖర్చులకు డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడో తనయుడు. కడియం మండలంలోని కడియపులంకలో అడిగిన డబ్బులివ్వలేని కన్నతల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు.
విషజ్వరాలతో ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మంగళవారం ఒకేరోజున అయిదుగురు మృత్యువాత పడ్డారు. తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడేనికి చెందిన రేపాకుల రంజిత్ (6), కొత్తగూడెం మండలం రాఘవాపురానికి చెందిన సరస్వతి(18) విషజ్వరంతో మంగళవారం మృతిచెందింది. చింతకానికిచెందిన ధరావత్ మంజుల(45), కుక్కునూరుమండలం ఉప్పేరుకు చెందిన వెంకటయ్య(45) బూర్గంపాడు మండలం అంజనాపురానికి చెందిన సక్కుబాయి(35) డెంగ్యూతో మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
విశాఖలోని మాధవధార వద్ద జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం - లారీ ఢీకొనగా ద్విచక్ర వాహం పైన ప్రయాణిస్తున్న దంపతులు ఇద్దరూ మృతి చెందారని తెలుస్తోంది.
-
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్తో వస్తున్న హీరో -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
మూసివేత దిశగా హైదరాబాద్ హోటల్స్.. సంక్షోభం వెనుక కారణమిదే! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం!












Click it and Unblock the Notifications