ఆంధ్రప్రదేశ్: 18 శతాబ్దాల తర్వాత మళ్లీ రాజధానిగా 'అమరావతి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి ప్రజా రాజధానిగా నిర్మిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు.
ఇదిలా ఉండే, మళ్లీ పద్దెనిమిది శతాబ్దాల అనంతరం.. అమరావతి రాజధానిగా విరాజిల్లబోతోంది. అమరావతికి ఎంతో చరిత్ర ఉంది. ఈ కారణంగానే అమరావతిని ఏపీ ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసుకుంది.
Photos: అమరావతి శంకుస్థాపన

అమరావతి ఒకప్పుడు శాతవాహనుల రాజధాని. గతంలో రాజధానిగా విరాజిల్లిన అమరావతి సువిశాలమైనది. నాటి అమరావతిలో ఏపీతో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని ప్రాంతాలు కూడా ఉండేవి.
అలాంటి చారిత్రక రాజధాని అమరావతిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాజధానిగా ఎంచుకుంది. ఇందుకోసం 33వేల ఎకరాలు సేకరించింది. సమైక్య ఏపీ విభజన అనంతరం విభజిత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో, గుంటూరు - కృష్ణా జిల్లాల్లోని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. తద్వారా, 18 శతాబ్దాల తర్వాత అమరావతి రాజధానిగా విరాజిల్లబోతోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications