ఎయిర్ హోస్టెస్ హత్య: ఇల్లు అమ్మి బిజినెస్లో పెట్టాలని రీతుపై ఒత్తిడి
హైదరాబాద్: మీ స్వస్థలంలోని ఇంటిని అమ్మి, తన వ్యాపారంలో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాలని మృతి చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్ను భర్త సచిన్ నిత్యం వేధించే వాడని తెలుస్తోంది. రీతు కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఇచ్చేందుకు అంగీకరించకపోవడం పైన సచిన్ కోపంతో ఉండేవాడని చెబుతున్నారు.
వ్యాపారంలో పెట్టుబడి కోసం నిత్యం రీతును వేధించేవాడు. అందుకోసం ఎప్పుడు ఆమెతో తగవుపడేవాడు. జంషెడ్ పూర్లోని ఇంటిని అమ్మి రూ.పది లక్షలు ఇవ్వమని రీతు తండ్రిని డిమాండ్ చేసేవాడు. అప్పటికే కట్నం రూపంలో వారు పదిహేను పదహారు లక్షల రూపాయలు ఇచ్చారు.

ఆ తర్వాత ఇంటిని అమ్మేయమని ఒత్తిడి చేసేవాడు. అయితే, ఆ ఇంటిని అమ్మితే తాము ఎక్కడ ఉండాలని రీతు తల్లిదండ్రులు ప్రశ్నించేవారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తన భార్య రీతు పేరిట ఓ ఇల్లు ఉందని సచిన్ విన్నాడని తెలుస్తోంది.
దీంతో, కోల్కతాలోని ఇల్లు అమ్మి, డబ్బులు తీసుకు రావాలని నిత్యం రీతును వేధించేవాడు. ఈ బాధలు భరించలేక కొద్ది రోజుల క్రితం రీతు ఉప్పల్ అతని నుండి వేరుగా ఉండి జీవించడం ప్రారంభించింది. అయితే, అతను మారాడని భావించి కొద్ది రోజుల తర్వాత తిరిగి భర్త వద్దకు వెళ్లింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications