ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కుదింపుపై ఏపీ సర్కార్ క్లారిటీ- ఎవరేం చెప్పినా ఇదే ఫైనల్...
ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గింపు దిశగా వైసీపీ సర్కారు నిర్ణయం తీసుకోనుందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ నిర్ణయం పేరుతో జరుగుతున్న ప్రచారంపై సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎంవోను క్లారిటీ కోరింది. దీనిపై స్పందంచిన సర్కారు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ద్వారా ప్రభుత్వం కొంత మేర ఊరట పొందనుందనే వార్తలొచ్చాయి.
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ప్రభుత్వం... అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ మేరకు జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని ఉద్యోగులకు క్లారిటీ ఇచ్చింది.ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తారని కొన్ని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ తరహా ప్రచారంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సీఎం ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో తప్పుడు ప్రచారం చేసేవారిని ట్రేస్ చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.
-
ఏపీ పారిశ్రామిక చరిత్రలో మైలురాయి.. అతి భారీ స్టీల్ ప్లాంట్ కు ముహూర్తం ఫిక్స్! -
ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! -
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!! -
ఏపీ ప్రజలకు ఉగాది కానుక.. వారికి ఏకంగా లక్ష ఇళ్ళు! -
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు












Click it and Unblock the Notifications