ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 1,35,826 మంది, ద్వితీయ సంవత్సరానికి 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఈ పరీక్షలను నిర్వహించింది.
ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బోర్డు ఒకేసారి విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజల్ట్స్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసేందుకు అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు.

అంతే కాకుండా ఈ ఏడాది 'మన మిత్ర' (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ లో 9552300009 నంబర్కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై Intermediate Supplementary Results పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications