ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 1,35,826 మంది, ద్వితీయ సంవత్సరానికి 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఈ పరీక్షలను నిర్వహించింది.
ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బోర్డు ఒకేసారి విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజల్ట్స్ను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసేందుకు అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు.

అంతే కాకుండా ఈ ఏడాది 'మన మిత్ర' (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ లో 9552300009 నంబర్కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై Intermediate Supplementary Results పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications