కేసీఆర్ కదలికపై బాబు దృష్టి: తెలంగాణ ఏసీబీకి ఏపీ నోటీసులిచ్చేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఏసీబీకి నోటీసులు పపించనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఇంతటితో చెక్ చెప్పేందుకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు దూకుడుగా కూడా వెళ్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు చెక్ చెప్పేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే, మరోవైపు దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే, చంద్రబాబు అధికారులను వారించడం గమనార్హం.

చంద్రబాబు - స్టీఫెన్ సన్ మాట్లాడుకున్నట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు బయటకు వచ్చాయి. దీనిపై విశాఖ పోలీసులు టీ న్యూస్, సాక్షి ఛానళ్లకు నోటీసులు అందించారు. అదే విధంగా తెలంగాణ ఏసీబీకి కూడా నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, ఇలాంటి పరిస్థితుల్లో వద్దని, రెండు మూడు రోజులు చూద్దామని చంద్రబాబు అధికారులతో మాట్లాడారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో, అధికారులు రెండు మూడు రోజులు ఆగి ఆ తర్వాత ఏసీబీకి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కదలికలను బట్టి ఏపీ ముందుకెళ్లనుంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications