వనజాక్షి హద్దు దాటి గొడవ పెట్టుకుంది, కాపాడాలని చూశా: చింతమనేని
విజయవాడ: తహసీల్దారు వనజాక్షి ఘటన దాడి పైన తెలుగుదేశం పార్టీ దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ గురువారం నాడు విచారణ కోసం వేసిన శర్మ కమిటీ ముందు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సవాల్ చేశారు.
వనజాక్షి పైన తాను దాడి చేశానన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. వనజాక్షి పైన తాను దాడికి పాల్పడినట్లు, అలాగే ఇసుకును అక్రమంగా తరలించినట్లు శర్మ కమిటీ ఒక్క మాట చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

వనజాక్షియే సరిహద్దు దాటి వచ్చి డ్వాక్రా మహిళలతో గొడవకు దిగారన్నారు. ఈ ఘటనలో వనజాక్షి కిందపడిందని చెప్పారు. ఆ సమయంలో కిందపడిన వనజాక్షిని తాను కాపాడేందుకు ప్రయత్నాలు చేశానని చింతమనేని ప్రభాకర్ చెప్పారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications