వేధింపులతో బీఫార్మసీ గర్ల్ సూసైడ్, ఉరేసుకొని విద్యార్థి

ప్రేమ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.
నగల దుకాణం కేసులో నిందితుడి అరెస్టు
విశాఖలో రెండు నెలల క్రితం జరిగిన నగల దుకాణం దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. అతని నుండి 220 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాదులోని శ్రీ మేధా కళాశాలలో ఇంటర్ చదువుతున్న భవాని సాయి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వైఖరే మృతికి కారణమంటూ కళాశాల ఎదుట, వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications