జూ ఎన్టీఆర్పై బాలయ్య ఘాటు వ్యాఖ్య, 'సిఎం' వద్దనను

తాను హిందూపురంను నెంబర్ వన్ నియోజకవర్గంగా చేస్తానని బాలయ్య చెప్పారు. తనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కేవలం తండ్రే కాదని... గురువు, దైవం అన్నారు. తాను ప్రజాసేవకు తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తన నామినేషన్కు వేలాదిమంది తరలి రావడం సంతోషం కలిగించిందన్నారు. హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు.
హిందూపురంలో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానన్నారు. అనంతపురం జిల్లాకు తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పారు. అయితే, ఏవో పదవులు ఆశించి తాను రాజకీయాల్లో రాలేదన్నారు. పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా చేసేందుకు అవకాశం వస్తే మాత్రం కాదనని బాలకృష్ణ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాల్లేవన్నారు.
గుర్తు తెచ్చుకోండి: విజయమ్మ
వైయస్ ఆశయాలు జగన్ వల్లే సాధ్యమని వైయస్సార్క కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేరుగా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో వైయస్సార్ జనభేరి పేరిట ఎన్నికల శంఖారావం పూరించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని ఆకాంక్షించాలని, ఓటేసే ముందు ఒక్కసారి వైయస్ పాలనను గుర్తు తెచ్చుకోవాలన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications