బిజెపిపై యుద్ధం చేస్తున్నాం: బాలకృష్ణ, తొందరెందుకని సుమన్
అనంతపురం/ నెల్లూరు: రాష్ట్రానికి మొండిచేయి చూపుతున్న బిజెపిపై యుద్ధం చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు.
అనంతపురం జిల్లా లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొడికొండ చెక్ పస్టు నుంచి లేపాక్ి నంది విగ్రహం వరకు ఆయన సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఎపిలోని వెనుకబడిన నాలుగు రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలోకేంద్రం1050 కోట్ల రూపాయలు ఇచ్చింందని, వాటిలో ఇప్పటి వరకు రూ.954 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, ఈలోగా ఎందుకు తొందరపడుతున్నారని సినీ నటుడు సుమన్ అన్నారు. నెల్లూరులోని పురమందిరంలో ఆయన ఆదివారం సింహపురి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కరాన్ని అందుకున్నారు.
హోదా కోసం ఇంకా ఏడాది గడువు ఉందని, ఆ లోగానే నలుగురు నాలుగు వైపులా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications