ఇక్కడే ఆనందం: పంట పొలాల్లో నాట్లు వేసిన అఖిలప్రియ దంపతులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలయప్రియ తన భర్త భార్గవరామ్తో కలిసి వరినాట్లు వేశారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న పాములేటి అనే రైతు పొలంలో ఈ నవదంపతులు నాట్లు వేశారు.
ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటిస్తూ.. మంచిచెడ్డలు తెలుసుకున్నారు. ఎంత కూలీ ఇస్తున్నారంటూ ఆరా తీశారు. పొలాల్లో సరదాగా గడిపిన ఫొటోలను అఖిలప్రియ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ప్రజల మధ్య ఉన్నప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలప్రియ చెప్పారు. రైతులు, కూలీలతో మాట్లాడానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు మంత్రి అఖిలప్రియ తెలిపారు. కాగా, ఆగస్టు 29న అఖిలప్రియ, భార్గవ్ల వివాహం జరిగిన విషయం తెలిసిందే.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications