కులాల ఆధిపత్య పోరులోనే బొత్స టార్గెట్: పాల్వాయి

రాష్ట్రాన్ని విడగొట్టాలని బొత్స సత్యనారాయణ ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు ఆంధ్ర నాయకుల తప్పు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పడం వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆ ప్రాంత పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలకు పూనుకోవడం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అన్నారు.
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామిని ఆయన శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు పెట్టుబడిదారుల కనుసన్నల్లో కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తన మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సోదరభావంతో విడిపోదామని ఆయన సీమాంధ్రులకు సూచించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications