బాబు కామెంట్స్ ఎఫెక్ట్: ఏపిలో రెండు గ్రూపులుగా బ్యూరోక్రాట్లు : 23న ఐఏయస్ల ప్రత్యేక భేటీ..!
Recommended Video
ఏపిలో ఎన్నికలు ముగిసిన తరువాత కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా..పాలనలో కీలక భూమిక పోషించే బ్యూరోక్రాట్ల విషయంలోనూ విభజన కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాక కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం నియామకం పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఐఏయస్ అధికారుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సీనియర్ ఐఏయస్లు ఈనెల 23న సమావేశం అవుతున్నారు.
చంద్రబాబు
వ్యాఖ్యల
కలకలం
ఎన్నికల
సంఘం
ఏపిలో
ప్రభుత్వ
ప్రధాన
కార్యదర్శి
పునీతను
తప్పించి
ఆయన
స్థానంలో
ఎల్వీ
సుబ్రమణ్యంను
సీయస్గా
నియమించింది.
ప్రభుత్వంతో
సంప్రదింపులు
లేకుండా
ఏకపక్షంగా
ఎల్వీ
సుబ్రమణ్యంను
నియమించిటం
పై
చంద్రబాబు
ఆగ్రహం
వ్యక్తం
చేసారు.
అదే
సమయంలో
ఎల్వీ
సుబ్రమణ్యం
పైన
వివాదాస్పద
వ్యాఖ్యలు
చేసారు.
ఎల్వీ
సుబ్రమణ్యం
కోవర్టు
అంటూనే..ఆయన
జగన్
కేసుల్లో
సహనిందితుడంటూ
వ్యాఖ్యానించారు.
అదే
విధంగా
పోలింగ్
ముందు
రోజు
రాష్ట్ర
ఎన్నికల
ప్రధానాధికారి
ద్వివేదీతో
చంద్రబాబు
కటువుగా
వ్యవహరించారనే
ప్రచారం
సాగింది.
దీనిపైన
ఏపి-తెలంగాణ
రిటైర్డ్
ఐఏయస్
అధికారుల
సంఘం
గవర్నర్తో
సమావేశమై
నిరసన
వ్యక్తం
చేసింది.
చంద్రబాబు
క్షమాపణలు
చెప్పాలని
అధికారులు
డిమాండ్
చేసారు.
స్పందించని
ఏపి
అధికారులు
ఎల్వీ
సుబ్రమణ్యం..ద్వివేదీ
మీద
చంద్రబాబు
వ్యాఖ్యల
పైన
ఏపిలోని
అధికారులు
మాత్రం
స్పందించలేదు.
దీని
పైన
రిటైర్డ్
ఐఏయస్లు
నిరసన
వ్యక్తం
చేసినా..ఏపిలోని
ఐఏయస్లు
మాత్రం
ఓపెన్గా
మాట్లాడటం
లేదు.
ఎన్నికల
సంఘం
సీయస్ను
మార్చే
సందర్భంలో
రాష్ట్ర
ప్రభుత్వంతో
సంప్రదింపులు
జరిపి
ఉంటే
బాగుండేదనే
అభిప్రాయం
వ్యక్తం
అవుతోంది.
అదే
సమయంలో
ఎన్నికల
సంఘం
ఆఖస్మికంగా
విధుల
నుండి
తప్పించిన
పునీత
సైం
ఐఏయస్
అనే
విషయం
గుర్తుంచుకోవాలని
గుర్తు
చేస్తున్నారు.
ఇదే
సమయంలో..సీనియర్
ఐఏయస్లు
ఎవరైతే
చంద్రబాబు
పైన
ఫిర్యాదు
చేసి..క్షమాపణలు
డిమాండ్
చేస్తున్నారో
వారు
ఈనెల
23న
ప్రత్యేకంగా
సమావేశం
కావాలని
నిర్ణయించారు.
ఆ
సమావేశానికి
హాజరు
కావాలని
ఐఏయస్లకు
సమాచారం
అందిస్తున్నారు.
ఆ
సమయంలో
ఈ
వ్యవహారం
పై
భవిష్యత్
కార్యాచరణ
ఖరారు
చేయనున్నారు.