సీయం చంద్రబాబు కుటుంబంలో విషాదం ..
ఏపి ముఖ్యమంత్రి చందబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం హైదరాబాద్ లో ఉంటున్న చంద్రబాబు మేనల్లుడు ఆకస్మికంగా మరణించారు. ఆయనకు గుండె సంబంధించిన సమస్య రావటంతో కేర్ ఆస్పత్రి కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు మేనల్లుడు ఉదయ్కుమార్ (43)మృతి చెందారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్కుమార్ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయమే ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్కుమార్. ఈరోజు సాయంత్రం ఉదయ్కుమార్ మృతదేహాన్ని నారావారిపల్లెకు తరలించనున్నారు. రేపు శనివారం ఉదయం నారావారిపల్లెలో ఉదయ్కుమార్ అంత్య క్రియలు జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు హాజరుకాను న్నారు. తొలుత హైదరాబాద్ వెళ్లాలని భావించినా..అంత్యక్రియలకు వెళ్లాలని సీయం నిర్ణయించుకున్నారు. కాగా, ఉదయ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో అక్క హైమవతి కుమారుడు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications