ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, నేతలు ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజు కావడంతో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆఱ్ ఘాట్కు వచ్చి నివాళులు అర్పించారు. అక్కడి నుండి బషీర్బాగా మీదుగా ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు.
బషీర్బాగ్లోని ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిశోర్బాబు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాధవ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ నేతలు ఉమా మాధవరెడ్డి కూడా హాజరయ్యారు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
-
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications