ప్రమాణానికి ముందు బాబు, బాలకృష్ణ ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిడిపి శాసన సభ్యులు గురువారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వెళ్లే ముందు టిడిపి సభ్యులు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించగా... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పంజాగుట్ట సర్కిల్ వద్ద గల వైయస్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
జెసి
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న జెసి ప్రభాకర్ రెడ్డి.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతున్న ఎపి సిఎం చంద్రబాబు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు, టిడిపి సభ్యులు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో పార్టీ నాయకులతో చంద్రబాబు ఏదో చెబుతున్న దృశ్యం.
టిడిపి
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బయటకు వస్తున్న ఎపి సిఎం చంద్రబాబు, ఇతరులు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎపి సిఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం బయటకు వచ్చి అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం.
బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ, నన్నపనేని రాజకుమారి తదితరులు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభ సమావేశాలకు బయలుదేరే ముందు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎపి సిఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.