చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి ఉద్వాసన, వీరే?
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.లోకేష్ తో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది.
అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.లోకేష్ తో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది.
ఆంద్రప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గాన్ని పునర్యవ్యస్థీకరించే అవకాశాలున్నాయి.
అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పనితీరు సక్రమంగా లేని ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకాలని బాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వీరి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.
బాబు మంత్రివర్గంలోకి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ను తీసుకోనున్నారు.లోకేష్ తో పాటు మరికొందరికి అవకాశం కల్పించే అవకాశం కన్పిస్తోంది.
{photo-feature}
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications