చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి ఉద్వాసన, వీరే?
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.లోకేష్ తో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది.
అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.లోకేష్ తో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది.
ఆంద్రప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గాన్ని పునర్యవ్యస్థీకరించే అవకాశాలున్నాయి.
అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పనితీరు సక్రమంగా లేని ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకాలని బాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వీరి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.
బాబు మంత్రివర్గంలోకి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ను తీసుకోనున్నారు.లోకేష్ తో పాటు మరికొందరికి అవకాశం కల్పించే అవకాశం కన్పిస్తోంది.
{photo-feature}
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications