ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తిన వైఎస్ జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ లో ఇంజినీర్ అవతారం ఎత్తారు. వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ.. రాష్ట్రానికి అవసరరమైన సాంకేతికతను తెలుసుకోవడానికి ఆయన వెనుకాడట్లేదు. పర్యటన ఆరంభంలోనే వైఎస్ జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు.

తక్కువ నీటి సౌకర్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అంశంపై, డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన ఆధునిక సాంకేతికత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.

సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే హెచ్2ఐడీ కేంద్రాన్ని పరిశీలించారు. సముద్రపు ఉప్పు నీటిని తాగడానికి వీలుగా శుద్ధి చేసే ప్లాంట్ అది. దాని పనితీరుపై వైఎస్ జగన్ ఆరా తీశారు. టెల్ అవీవ్ సమీపంలోని హదేరా ప్రాంతంలో ఉందీ కేంద్రం. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియపై ఆ ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ వైఎస్ జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఇరాన్ భారత మిషన్ డిప్యూటీ కమిషనర్ షెరింగ్ డబ్ల్యూ షెర్పా ఉన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications