జగన్ పార్టీలోకి అనంత: గుర్నాథ్ అలక, పార్టీకి గుడ్ బై!

మొదటి నుండి అనంత వెంకట్రామి రెడ్డితో గుర్నాథ్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి అనంత రావడాన్ని గుర్నాథ్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన పార్టీకీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన వర్గం అనంత చేరికను వ్యతిరేకిస్తోంది.
దీంతో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీలిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే తన కార్యకర్తలతో గుర్నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించనున్నారు. బుజ్జగింపులతో పార్టీలో కొనసాగుతారా లేక ఏ పార్టీలోకి వెళ్తారో తేలనుంది.
కాగా, అనంతపురం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం సాయంత్రం ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో అనంత బలమైన నాయకుడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications