జగన్ పార్టీలోకి అనంత: గుర్నాథ్ అలక, పార్టీకి గుడ్ బై!

మొదటి నుండి అనంత వెంకట్రామి రెడ్డితో గుర్నాథ్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి అనంత రావడాన్ని గుర్నాథ్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన పార్టీకీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన వర్గం అనంత చేరికను వ్యతిరేకిస్తోంది.
దీంతో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీలిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే తన కార్యకర్తలతో గుర్నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించనున్నారు. బుజ్జగింపులతో పార్టీలో కొనసాగుతారా లేక ఏ పార్టీలోకి వెళ్తారో తేలనుంది.
కాగా, అనంతపురం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం సాయంత్రం ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో అనంత బలమైన నాయకుడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications