బిజెపి,టిడిపి గుర్తింపును రద్దు చేయండి:ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం, రాష్ట్రం విఫలమయ్యాయంటూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం ఆ రెండు పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఈసీని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరారు.
ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలన్న టిడిపి-బిజెపి ఇప్పుడు మాట మార్చాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు విభజన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.

అనంతరం మరో కాంగ్రెస్ నేత కెవిపి మాట్లాడుతూ మోడీకి ఏ మాత్రం నైతిక విలువలున్నా హోదా హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ ఎప్పుడు కలిసుంటాయో ఎప్పుడు విడిపోతాయో చెప్పలేమని...ఈ రాజీనామా డ్రామాలు కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications