సమావేశంలో కంటతడి పెట్టిన మాజీ మేయర్ కార్తీక రెడ్డి

ట్రాన్సుపోర్టు కమిషనర్కు టిడిపి లేఖ
ట్రాన్సుపోర్టు కమిషనర్కు తెలుగుదేశం పార్టీ నేతలు మండవ వెంకటేశ్వర రావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిలు సోమవారం లేఖ రాశారు. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును వెంటనే నిలిపి వేయాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల పైన అదనపు భారం వద్దని కోరారు.
విభజన జరిగితే వాహనాదారులు మరోసారి నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా నెంబర్ ప్లేట్లకు మన వద్దే ఎక్కువ ధర ఉందన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును నిలిపివేయాలని కోరారు.
మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న విద్యార్థులు
నల్గొండ జిల్లా బిటెక్ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా ఆలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తా రోకో నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాదు నుండి వరంగల్ వెళ్తున్న కేంద్రమంత్రి బలరాం నాయక్ కాన్వాయ్ను విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications