ఔటర్ రింగ్ రోడ్డులో లారీని ఢీకొన్న కారు, 5గురు మృతి

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులను గుర్తించాల్సి ఉంది. ఉదయం కావడంతో మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుండి తీర్థయాత్రలకు వీరంతాఓ కారులో బయలుదేరారు. ఆగి ఉన్న ఇసుక లారీని వీరి కారు ఢీకొంది.
ఎర్ర చందనం స్వాధీనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మర్రిపాటు, ఆత్మకూరు ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 13 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications