ఔటర్ రింగ్ రోడ్డులో లారీని ఢీకొన్న కారు, 5గురు మృతి

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులను గుర్తించాల్సి ఉంది. ఉదయం కావడంతో మంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుండి తీర్థయాత్రలకు వీరంతాఓ కారులో బయలుదేరారు. ఆగి ఉన్న ఇసుక లారీని వీరి కారు ఢీకొంది.
ఎర్ర చందనం స్వాధీనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మర్రిపాటు, ఆత్మకూరు ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న 13 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications