టిడిపి నేతల ఫ్లెక్సీ గొడవ
అనంతపురం: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ధర్మవరంలో ఫ్లెక్సీల వివాదంతో ఇరువర్గాలు దాడిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఫొటోలతో కూడిన 4 ఫ్లెక్సీలు అభిమానులు కట్టారు. ధర్మవరంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా కడతారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పరిటాల వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వావాదం, తోపులాట జరిగింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications