టిడిపి నేతల ఫ్లెక్సీ గొడవ
అనంతపురం: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ధర్మవరంలో ఫ్లెక్సీల వివాదంతో ఇరువర్గాలు దాడిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఫొటోలతో కూడిన 4 ఫ్లెక్సీలు అభిమానులు కట్టారు. ధర్మవరంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా కడతారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పరిటాల వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వావాదం, తోపులాట జరిగింది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications