కలకలం: గోదావరిలో మహిళతోపాటు నలుగురి మృతదేహాలు లభ్యం
పశ్చిమ గోదావరి: జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదిలోని లాంచీలరేవులో గుర్తు తెలియని నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం లాంచీలరేవు వద్దకు వెళ్లిన స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మృతుల్లో మహిళ, నాలుగేళ్ల బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. లాంచీలరేవులో మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులు పరిసర గ్రామాలకు చెందినవారై ఉండొచ్చనే అనుమానంతో వివరాలు సేకరిస్తున్నారు. గోదావరిలో స్నానాలకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే విషయం తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications