పవన్ కళ్యాణ్ ఏం సాధించావ్, నీ వైఖరి ఏమిటో చెప్పు: గంటా విమర్శలు
అమరావతి: ధవళేశ్వరం బ్యారేజీ పైన భారీ కవాతు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం విమర్శలు గుప్పించారు. ఈ కవాతు ద్వారా ఆయన ఏం సాధించారో చెప్పాలని నిలదీశారు.
తాను ప్రజా సమస్యలపై గర్జించేందుకు, సమస్యలపై పోరాడేందుకే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, కానీ కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే ఆయన ఎందుకు గర్జించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఎవరో చెప్పింది విని మాట్లాడటం సరికాదని జనసేనానికి ఆయన సూచనలు చేశారు.

ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని గంటా శ్రీనివాస రావు అన్నారు. ప్రజా సేవ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరో కాగితాలు ఇస్తే చదవడం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అన్యాయం చేస్తోందని, దానిపై నిలదీయాలని సూచించారు.
More From
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications