చంద్రబాబుకు గవర్నర్ ఫోన్: తీరప్రాంత పరిస్థితులపై ఆరా, ఉధృతంగా అలలు
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సాయంత్రం ఫోన్ చేశారు. విశాఖ, శ్రీకాకుళంలోని సముద్ర తీరప్రాంత పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.
తీరప్రాంతంలో విపరీత వాతావరణ పరిస్థితులపై ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, నిత్యావసర వస్తువులు, సహాయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

దక్షిణ మహాసముద్రంలో అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా తయారైంది. ఉత్తర కోస్తా సముద్రతీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. కొన్ని చోట్ల బలమైన వేగంతో రెండు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే భారీగా అలలు ఎగసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications