చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్: 20 మందికి గాయాలు
Recommended Video

తిరుపతి: చిత్తూరు జిల్లాలో భోగీ సందర్భంగా జల్లికట్టు పెద్ద యెత్తున జరిగింది. ఆదివారంనాడు జరిగిన జల్లికట్టులో యువకులు పెద్ద యెత్తున పాల్గొని తమ సత్తా చాటుకోవడానికి ప్రయత్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లిల ఆదివారంనాడు జరిగింది. జల్లికట్టు సాధారణంగా కనుమ రోజు జరుగుతుంది. కానీ, ఇక్కడ భోగీనాడే ప్రారంభమైంది.

అత్యంత ప్రమాదకరమైన జల్లికట్టును ఆడడానికి, చూడడానికి 6 వేల మందికి పైగా అనుపల్లి చేరుకున్నారు. బలమైన కోడెగిత్తలను అదుపు చేసి, తన చెప్పు చేతల్లోకి తీసుకుని రావడం ఈ జల్లికట్టు క్రీడ ప్రత్యేకత.
అనుపల్లి జల్లికట్టులో 20 మంది దాకా గాయపడ్డారు. వారిలో నలుుగురి తలలకు గాయాలయ్యాయి. నిర్వాహకులు వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. జల్లికట్టుపై పోలీసులు ఓ రోజు ముందే హెచ్చరించారు. కానీ నిర్వాహకులు హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.
సాహసోపేతమైన జల్లికట్టు క్రీడను చూడడానికి హైదరాబాదు, బెంగళూరుల నుంచి కూడా వచ్చారు. ఇది ఆనందోత్సహాలకు చెందిన పండుగ అని అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications