హంద్రినీవా ప్రాజెక్టు: 'పూర్తయ్యే వరకు పోరాటం చేస్తా'
హైదరాబాద్: హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. హంద్రినీవా ప్రాజెక్టు కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం నిరాహార దీక్ష విరమించిన అనంతరం వై విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా వ్వవహరిస్తున్నారని అన్నారు.
హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం రోజున దీక్షకు దిగారు. 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గురువారం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
More From
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications