అమెరికా ఈ మెయిల్ ఇష్యూ: జగన్కు జేసీ దివాకర్ రెడ్డి సూచన
అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు.
అనంతపురం: అమెరికా ఈ మెయిల్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉండగా ఆయనకు చెడ్డపేరు వచ్చేలా కొందరు వ్యక్తులు తప్పుడు మెయిల్స్ పంపించడం సరికాదన్నారు.
మన వాళ్లు అమెరికా వెళ్లినప్పుడు మనం సహకరించాలని హితబోధ చేశారు. ఇలాంటి మెయిల్స్ ఎవరు పంపించినా తప్పేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో టిడిపి నేతలు జగన్నే తప్పుబడుతున్నందున... జేసీ వ్యాఖ్యలు పరోక్షంగా ఆయనకే వర్తిస్తాయి.

కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమెరికా పర్యటనలో ఈమెయిల్స్ వ్యవహారం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టిడిపి - వైసిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
More From
-
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications