కొమ్మినేని కేసులపై కోర్టు ఆగ్రహం ..డీఎస్పీ, ఎస్పీకి మెమో జారీ
ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసులో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేనిపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టంతో పాటు సెక్షన్ 356(2) సెక్షన్లను తొలగించాలని ఆదేశించారు.
"ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఈ కేసునకు ఎలా వర్తిస్తుంది?" అని న్యాయమూర్తి పోలీసులను సూటిగా ప్రశ్నించారు. గతంలో ఒకసారి హెచ్చరించినప్పటికీ, మళ్ళీ అవే సెక్షన్లను ఎలా నమోదు చేస్తారని నిలదీశారు. ఈ విషయంపై డీఎస్పీ (DSP), ఎస్పీకి (SP) మెమో జారీ చేశారు.

ఈ సందర్భంగా, కొమ్మినేని తరపు న్యాయవాదులు కేసు నమోదైన డిబేట్కు సంబంధించిన వీడియోను న్యాయమూర్తికి చూపించారు. దీనితో కొమ్మినేనిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారన్న ఆరోపణలకు బలం చేకూరింది. న్యాయమూర్తి జోక్యం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.
More From
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications