వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లో లేను.. చెప్పను: కిరణ్ రెడ్డి, జనసేన పార్టీలో చేరుతున్నారా?

నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా మీడియా ఆయనను నోట్ల రద్దు అంశంపై ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అసలు తాను రాజకీయాల్లో లేనని, ఈ విషయమై స్పందించనని చెప్పారు.

kiran kumar reddy

అదే సమయంలో జనసేన పార్టీలో చేరుతారని, భారతీయ జనతా పార్టీలో చేరరని అంటూ.. ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఆ విషయాలు ఏమీ చెప్పదలుచుకోలేదని అన్నారు. నేను ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు.

English summary
Kiran Kumar Reddy is not ready to respond on demonetisation as he is not in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X