రాజకీయాల్లో లేను.. చెప్పను: కిరణ్ రెడ్డి, జనసేన పార్టీలో చేరుతున్నారా?
నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
విజయవాడ: నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ఆయనను నోట్ల రద్దు అంశంపై ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అసలు తాను రాజకీయాల్లో లేనని, ఈ విషయమై స్పందించనని చెప్పారు.

అదే సమయంలో జనసేన పార్టీలో చేరుతారని, భారతీయ జనతా పార్టీలో చేరరని అంటూ.. ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఆ విషయాలు ఏమీ చెప్పదలుచుకోలేదని అన్నారు. నేను ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు.
More From
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications