రాజకీయాల్లో లేను.. చెప్పను: కిరణ్ రెడ్డి, జనసేన పార్టీలో చేరుతున్నారా?
నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
విజయవాడ: నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ఆయనను నోట్ల రద్దు అంశంపై ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అసలు తాను రాజకీయాల్లో లేనని, ఈ విషయమై స్పందించనని చెప్పారు.

అదే సమయంలో జనసేన పార్టీలో చేరుతారని, భారతీయ జనతా పార్టీలో చేరరని అంటూ.. ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఆ విషయాలు ఏమీ చెప్పదలుచుకోలేదని అన్నారు. నేను ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు.
More From
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications