భార్య, ప్రియుడు ఇంట్లో ఉండగా ఇంటికి తాళంవేసి నిప్పు, సజీవదహనం
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ప్రియుడు కలిసి ఉండగా ఓ భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో వారిద్దరు సజీవదహనం అయ్యారు.
ఈ సంఘటన జిల్లాలోని ముత్తకూరు మండలం కోళ్లమిట్టలో జరిగింది. భార్య, ఆమె ప్రియుడు కలిసి ఇంట్లో ఉండటాన్ని గమనించిన భర్త తన ఇంటికి నిప్పు అంటించాడు.

వారు ఇంట్లో ఉండటాన్ని గుర్తించిన భర్త వెంటనే ఇంటికి బయట తాళం వేశాడు. ఆ తర్వాత నిప్పు అంటించాడు. బయటకు వచ్చేందుకు వారిద్దరికి ఎలాంటి అవకాశం దొరకలేదు. దీంతో వారిద్దరు బయటకు రాక లోపలే చనిపోయారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications