కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య ప్రియుడిగా భావించి కొడుకును గొడ్డలితో నరికిన తండ్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. తన భార్య ప్రియుడిగా భావించి ఓ వ్యక్తి తన 14 ఏళ్ల కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం గూటుపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.

బాధితుడిని పరుశరాంగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా తండ్రికీ కుమారుడికీ మధ్య గొడవలు జరుగుతున్నాయని, శుక్రవారం ఉదయం సోమన్న పరుశరాంపై గొడ్డలితో దాడి చేశాడని, తనను రక్షించుకునే క్రమంలో పరుశరాం గాయపడ్డాడని పోలీసులు చెప్పారు.

Man hacks son mistaking him for wife’s lover

చేతులకు, భుజానికి గాయలైనట్లు పోలీలు తెలిపారు. బాధితుడి తల్లికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. పడకపై పరుశరాం పడుకుని ఉండగా, అతన్ని తన భార్య ప్రియుడిగా భావించి సోమన్న దాడి చేశాడని పోలీసులు చెప్పారు.

తాను తన కొడుకునే నరికినట్లు గుర్తించి సోమన్న విలపించడం ప్రారంభించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man attacked his 14-year-old son with an axe as he mistook him to be his wife's paramour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X