మాన్సాస్ వివాదం.. ఏడాది నుండి కోడిగుడ్డు మీద ఈకలు పీకారా : సాయిరెడ్డికి వెలగపూడి కౌంటర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి నాయకుడు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక దొంగ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వల్లనే పంచ గ్రామాల్లో భూ సమస్య వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. దొడ్డిదారిన అశోక్ గజపతి రాజు మళ్లీ సింహాచల దేవస్థానం చైర్మన్ అయ్యారని విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
మాన్సాస్ భూములపై ఎంపీ సాయిరెడ్డి సంచలనం.. దొంగ జీవోలు తెచ్చి భూములు అమ్మారు
విజయసాయి రెడ్డిపై మండిపడిన వెలగపూడి రామకృష్ణబాబు
మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచైత నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనిపై డివిజన్ బెంచ్ కి అప్పీల్ కి వెళ్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. అశోక్ గజపతిరాజును దొంగని వ్యాఖ్యానించడంపై విరుచుకుపడిన వెలగపూడి రామకృష్ణబాబు16 నెలలు జైల్లో ఉండి వచ్చిన నీవెక్కడ? పుట్టుకతోనే రాజవంశీయుడు అయిన అశోక్ గజపతిరాజు ఎక్కడ అంటూ ఫైర్ అయ్యారు.
ఏడాదిగా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా ?
మాన్సాస్
లో
అక్రమాలు
జరిగాయని
విజయసాయి
అంటున్నాడని
పేర్కొన్న
వెలగపూడి
నువ్వు
నియమించిన
తొత్తే
కదా
మాన్సాస్
చైర్
పర్సన్
గా
ఏడాది
కాలంగా
ఉంది
అంటూ
మండిపడ్డారు.
సంచయిత
చైర్
పర్సన్
గా
ఉన్న
సమయంలో
అక్రమాలు
నీకు
కనబడలేదా
అంటూ
ప్రశ్నించిన
వెలగపూడి
రామకృష్ణబాబు
ఏడాదిగా
కోడి
గుడ్డు
మీద
ఈకలు
పీకుతున్నారా
అంటూ
ప్రశ్నించారు.
వైసీపీ
నేతల
విమర్శలకు
కౌంటర్
ఇచ్చారు.
Recommended Video
అశోక్ గజపతిరాజుపై విజయసాయి తీవ్ర ఆరోపణలు
ఇక
మాన్సాస్
ట్రస్ట్
భూముల
వ్యవహారంలో
తీవ్ర
ఆరోపణలు
చేసిన
విజయసాయిరెడ్డి
అశోక్
గజపతిరాజు
మాన్సాస్
ట్రస్ట్
చైర్మన్
గా
ఉండగా
2016లో
ప్రభుత్వం
నుంచి
ఒక
దొంగ
జీవో
తీసుకొచ్చి
115
ఎకరాలను
చట్టవిరుద్ధంగా
అమ్మేశారని
పేర్కొన్నారు.
2010లోనే
500
ఎకరాలకు
పైగా
కాజేశారని
,
వీటన్నిటి
పైన
విచారణ
జరిపిస్తామని
తెలిపారు.
సింహాచల
ఆలయ
భూములకు
సంబంధించి
దశాబ్దాలుగా
ఉన్న
పంచ
గ్రామాల
సమస్యలు
పరిష్కరిస్తామని
ముఖ్యమంత్రి
వైయస్
జగన్
ప్రధాన
పాదయాత్ర
సమయంలో
మాట
ఇచ్చారని
ఆ
మాటకు
కట్టుబడి
పని
చేస్తామని
వెల్లడించారు.