జగన్, గెలిచినా, ఓడినా జైలుకే: మారెప్ప, పద్మ ఆగ్రహం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్న సారవ్తిర్క ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తీహార్ జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి మారెప్ప శనివారం సాయంత్రం మండిపడ్డారు. టైటానియం కుంభకోణం మొదలుకొని అనేక అక్రమాల ద్వారా జగన్ లక్షళ కోట్ల కొల్లగొట్టారని ఆరోపించారు.
సీమాంధ్రలో జగన్కు అధికారం ఇస్తే శ్మశానాలు కూడా వదిలి పెట్టరని ధ్వజమెత్తారు. జగన్ కుటుంబం క్రైస్తవం ముసుగులో దోపిడీదార్లుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం దక్కక పోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు.

వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఓ దినపత్రిక పని గట్టుకుని భుజానమోస్తున్నదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వేరుగా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విషం కక్కుతోందన్నారు.
చంద్రబాబును అధికారంలోకి తేవడమే పరమావధిగా పనిచేస్తోందని ఆరోపించారు. వైయస్ బతికున్నప్పుడు ఆయనపై తప్పుడు వార్తలు ప్రచురించి, చనిపోయిన రోజు కీర్తిస్తూ వాస్తవాలను రాసిన ఆ పత్రిక.. జలయజ్ఞం పనులు నిలిచిపోతే ఎందుకు రాయలేదన్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications