వివాహితపై నాటు వైద్యుడి అత్యాచారం: మహిళను కట్టేశారు
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం మోర్సపూడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివాహితను పసరువైద్యం చేస్తానంటూ నమ్మించిన గోవింద్ అనే నాటు వైద్యుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు నాటువైద్యుడికి దేహశుద్ధి చేశారు. నాటువైద్యుడి వెంట వచ్చిన మహిళను గ్రామస్థులు కట్టేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్య కేసులో అరెస్టు
హత్యానేరంతో పాటు పలు దోపిడీ కేసుల్లో నిందితుడు మామిడి తిరుపతిరావును విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పలు వాహనాలను, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టులో బడా ఎర్రచందనం స్మగ్లర్ కుమార్ను పూతలపట్టు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం తరలింపు వ్యవహారంలో ఈయనపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications