జగన్ బురద రాజకీయం
గుంటూరు: వరద బాధితులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకుంటే వైసిపి అధినేత జగన్ బురద రాజకీయాలు చేయడం విడ్డూరమని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. దాచేపల్లిలో పంటలు మునిగిపోవడానికి వైసిపి గుత్తేదారులే కారణమన్నారు. అక్కడ జగన్ అడుగు పెడితే మహిళలు నిలదీస్తారన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని కనీసం పార్టీ నేతలను ఆదేశించలేని జగన్కు సీఎంను విమర్శించే హక్కు లేదన్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications