ఆదుకోండి: ప్రభుత్వాలకు మోహన్ బాబు, నేను ఉచితంగా చదివిస్తా
హైదరాబాద్: కరువుతో అల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు గురువారం విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అవయవదానం చేసే కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అవయవదానం చేసిన కుటుంబంలోని పిల్లలకు ఐదో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు ఉచిత విద్యను అందజేస్తానని మోహన్ బాబు చెప్పారు.

2029 నాటికి దేశంలో నెంబర్ వన్గా: చంద్రబాబు
2029 నాటికి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే ఆ లక్ష్యాన్ని 2020 నాటికే సాధించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మాట్లాడారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఓ సునామీ సృష్టించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉండటం మనకు కలసి వచ్చే అంశమన్నారు.
గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసి, రాష్ట్రంలో కరవుకాటకాలు లేకుండా చేస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రాక్టికల్గా ముందుకు వెళ్లేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications