'నీతు అగర్వాల్పై దాడి చేయలేదు, నీళ్లకు డబ్బులడిగా'
కర్నూలు: నటి నీతూ అగర్వాల్ పైన తాను దాడి చేసినట్లుగా వచ్చిన వార్తలను నాగరాజు ఖండించాడు. కర్నూలు జిల్లాలోని నంద్యాల సబ్ జైలులో నీతూకు తాను నీళ్ల బాటిల్స్ ఇచ్చేవాడినని చెప్పాడు. వాటికి తాను డబ్బులు ఇవ్వమని మాత్రమే అడిగానని చెప్పాడు.
ఆమె పైన తాను దాడి చెయ్యలేదని చెప్పాడు. నీతూ అగర్వాల్ తన పైన అనవసర ఆరోపణలు చేస్తోందన్నాడు. తాను తాను ఇచ్చిన నీళ్ల బాటిళ్లకు మాత్రమే డబ్బులు అడిగానని, దాడి మాత్రం చేయలేదని చెప్పాడు.

కాగా, నీతూ అగర్వాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏ-1 ట్రావెల్స్ యజమాని నాగరాజు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి, తన కారు తాళం తీసుకుని, రూ.ఐదువేలు ఇవ్వకుండా వెళ్తున్నావా అని, డ్రైవర్ను, తననూ నాగరాజు బెదిరించాడని ఆరోపించింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టై, ఇటీవల బెయిల్ పైన విడుదలైన నీతూ అగర్వాల్ ఆదివారం నాడు రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం చేసింది. అనంతరం హైదరాబాదుకు తిరుగు పయనమయింది. ఆ సమయంలో నంద్యాల సమీపంలో నాగరాజు ఆమెను అడ్డుకున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications