వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై బాధ్యత ఉంది, విభజించి నిధులివ్వమంటే ఎలా: బీజేపీపై నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రి నారా లోకేష్ సోమవారం అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడుతామన్నారు. రాష్ట్రాన్ని విభజించి నిధులు ఇవ్వలేమని చెబితే ఎలా అన్నారు.

ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలు కీలకమే అని చెప్పారు. వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదన్నారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. సీమలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు.

Nara Lokesh bats for Special Status to AP

Recommended Video

Chandrababu Naidu Ready To Accept Package From Centre

రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

English summary
Andhra Pradesh IT minister Nara Lokesh bats for Special Status to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X