వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రంపై బాధ్యత ఉంది, విభజించి నిధులివ్వమంటే ఎలా: బీజేపీపై నారా లోకేష్
అమరావతి: విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మంత్రి నారా లోకేష్ సోమవారం అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడుతామన్నారు. రాష్ట్రాన్ని విభజించి నిధులు ఇవ్వలేమని చెబితే ఎలా అన్నారు.
ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలు కీలకమే అని చెప్పారు. వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదన్నారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. సీమలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు.
Recommended Video
Chandrababu
Naidu
Ready
To
Accept
Package
From
Centre
రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
Comments
nara lokesh narendra modi special status special package andhra pradesh నారా లోకేష్ నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్
English summary
Andhra Pradesh IT minister Nara Lokesh bats for Special Status to Andhra Pradesh.