స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలు: 2 రాష్ట్రాల్లో ఒకేసారి
హైదరాబాద్: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలలోను ఒకేసారి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. జూలై 3వ తేదీన మేయర్, చైర్మన్ల ఎన్నిక, జూలై 4న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక, జూలై 5న వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.

కాగా, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు చాలా రోజులు ముందే జరిగాయి. అయితే వాటి ఫలితాలు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందే విడుదల కావాల్సి ఉండె. కానీ, ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పైన పడుతాయని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వీటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక విడుదలయ్యాయి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications