స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలు: 2 రాష్ట్రాల్లో ఒకేసారి
హైదరాబాద్: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలలోను ఒకేసారి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. జూలై 3వ తేదీన మేయర్, చైర్మన్ల ఎన్నిక, జూలై 4న జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక, జూలై 5న వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.

కాగా, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు చాలా రోజులు ముందే జరిగాయి. అయితే వాటి ఫలితాలు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందే విడుదల కావాల్సి ఉండె. కానీ, ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పైన పడుతాయని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వీటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక విడుదలయ్యాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications